Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లైగర్'' కోసం రూ.35 కోట్ల పారితోషికం తీసుకున్న రౌడీ హీరో?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:04 IST)
రౌడీ హీరో లైగర్ సినిమా విడుదల కానుంది. లైగర్ సినిమాకు రూ.150 కోట్లు ఖర్చైనట్లు పూరీ తెలిపారు. ఇక విజయ్ పారితోషికంపై చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం విజయ్ మూడేళ్ల పాటు కష్టపడ్డాడు. లైగర్ ముందు వరకూ విజయ్ ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడట. 
 
కానీ లైగర్‌కు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు టాక్. ఏకంగా లైగర్‌కు రూ.20 నుంచి రూ.35 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. 
 
అంతే కాదు ఈ చిత్రం 'ఆర్ఆర్ ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్2' స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఖుషీ' చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే మళ్లీ పూరితో 'జన గణ మన' సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments