''లైగర్'' కోసం రూ.35 కోట్ల పారితోషికం తీసుకున్న రౌడీ హీరో?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:04 IST)
రౌడీ హీరో లైగర్ సినిమా విడుదల కానుంది. లైగర్ సినిమాకు రూ.150 కోట్లు ఖర్చైనట్లు పూరీ తెలిపారు. ఇక విజయ్ పారితోషికంపై చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం విజయ్ మూడేళ్ల పాటు కష్టపడ్డాడు. లైగర్ ముందు వరకూ విజయ్ ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడట. 
 
కానీ లైగర్‌కు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు టాక్. ఏకంగా లైగర్‌కు రూ.20 నుంచి రూ.35 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. 
 
అంతే కాదు ఈ చిత్రం 'ఆర్ఆర్ ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్2' స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఖుషీ' చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే మళ్లీ పూరితో 'జన గణ మన' సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments