Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెంటపడుతున్న టాలీవుడ్ ముదురు భామలు.. ఎందుకో తెలుసా?

ఇండస్ట్రీలో తమ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కిస్తున్న కొత్త భామల కంటే ముదురు భామలకే క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అసలు విషయం ఏంటంటే ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగొందిన నాయికలు ఇప్పుడు అవకాశాలు లేక ఆ

Webdunia
సోమవారం, 18 జులై 2016 (14:01 IST)
ఇండస్ట్రీలో తమ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కిస్తున్న కొత్త భామల కంటే ముదురు భామలకే క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అసలు విషయం ఏంటంటే ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగొందిన నాయికలు ఇప్పుడు అవకాశాలు లేక ఆంటీలుగా, అమ్మలుగా నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడా కోవలో సిమ్రాన్, మీనా, సాక్షి శివానంద్, మధుబాలలు కూడా చేరిపోయారు. 
 
తమ నటనతో ఒకప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేసిన ఈ ముదురు భామలు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు వీరితో టాలీవుడ్ అగ్రదర్శకుడు ఒకరు టచ్‌లో వున్నారట. ఆయనెవరోకాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో నిరూపిస్తామని ఆయన వెంట పడుతున్నారట. 
 
ఎందుకో తెలుసా అపుడెపుడో సినిమాల్లో నటించి కనుమరుగైన నదియాని తీసుకువచ్చి ''అత్తారింటికి దారేది'' మూవీ ద్వారా ఆమెకు అవకాశాల వెల్లువని తీసుకొచ్చాడు. ఆ సినిమా ద్వారా నదియా వరుస ఆఫర్స్‌తో బిజీ బిజీగా మారిపోయింది. అందుకే తమ రీఎంట్రీ ఈ దర్శకుడితోనే చేయాలని ముదురు భామలు ఆశపడుతున్నారట. మరి త్రివిక్రమ్ ఏ భామని కరుణిస్తాడో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments