Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు, త్రిషల పెళ్లిపై ప్రకటన... ముహూర్తం ఎప్పుడు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:31 IST)
Trisha
శింబు, త్రిషల పెళ్లంటూ జోరుగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రిష యంగ్ ప్రొడ్యూసర్ వరుణ్ మణియన్‌ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ పెళ్లి నిశ్చితార్థంతో ఆగిపోయింది. త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తానని గట్టిగా చెప్పడమేనని, అది వరుణ్ మణియన్‌కి నచ్చకపోవడం వల్లే త్రిష అతనితో వివాహాన్ని రద్దు చేసుకుందని తమిళనాట వార్తలు వినిపించాయి.
 
అయితే తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని, త్రిష - వరుణ్ మణియన్‌ల వివాహం ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం మొదలైంది. దీనిపై శింబు తండ్రి రాజేందర్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాజాగా అంటే ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్నారట. ఇంత వరకు ఆయనకు ట్విట్టర్‌లో అకౌంట్‌లేదు. ఈ నెల 22న ఎంటరవుతున్నారట. 
 
ఇదే రోజు తన పెళ్లి వార్తని కూడా శింబు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా త్రిష, శింబు ప్రేమాయణంలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలకు శింబు చెక్ పెడతారా? ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)

ఉండేదేమో అద్దె ఇల్లు, కానీ గుండెల నిండా అవినీతి, గోతాల్లో డబ్బుంది

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments