Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్డ్ క్యారెక్టర్‌లో సత్తా చూపిస్తానంటున్న రంగమ్మత్త

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (08:32 IST)
తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అంతకంతకి క్రేజ్ విపరీతంగా పెంచుకుంటోంది. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలలో మంచి పాత్రలు చేసి పాపులారిటి తెచ్చుకుంది. 
 
ఆ తర్వాత పలు వరుస చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. బోల్డ్ క్యారెక్టర్ అయినా తన సత్తా చూపించేసి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రంగ 'మార్తాండ', రవితేజ 'ఖిలాడి" సినిమాలున్నాయి. ఇలా మంచి క్యారెక్టర్స్‌లో సందడి చేస్తూనే స్పెషల్ నంబర్స్‌ చేస్తోంది. 
 
రీసెంట్‌గా 'చావుకబురు చల్లగా' సినిమాలో స్పెషల్ నంబర్‌లో కనిపించిన అనసూయ శర్వానంద్, సిద్దార్థ్ నటిస్తున్న 'మహాసముద్రం'లో కూడా ఒక స్పెషల్ నంబర్‌లో కనిపించబోతోందట. మొత్తానికి ఒకవైపు బుల్లితెర మీద మరొక వైపు బిగ్ స్క్రీన్ మీద గ్లామర్ ట్రీట్ ఇస్తూ చాలా బిజీగా ఉంటోంది.
 
అయితే, ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు రావడం వెనుక కారణాలను విశ్లేషిస్తే.. బుల్లితెర మీద అద్భుతంగా సందడి చేస్తోంది. తద్వారా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఈ విపరీతమైన క్రేజ్‌తోనే వరుస చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తుందన్న టాక్ ఉంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments