దర్శకత్వానికి స్వస్తి చెప్తానని అంటున్న డాషింగ్ డైరెక్టర్!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:38 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న డాషింగ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆయన ఒక చిత్రం తీశారంటే అది సంచలన విజయం ఖాయం. అలాంటి సినిమాల్లో 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్' అనే నేను చిత్రాలు ఉన్నాయి. ప్రతి చిత్రంలోనూ సమాజానికి ఉపయోగపడేలా ఓ సందేశం. ఒక చిత్ర కథతో మరొకదానికి పోలిక లేకుండా అద్భుతంగా తెరక్కించారు. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన స్పందిస్తూ, అనుకోకుండా ఈ సినిమాకు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను మహా అయితే మరో అయిదారేళ్లు ఇండస్ట్రీలో వుంటానేమో. ఈ లోపే నేను చేయాలనుకుంటున్న సినిమాలన్నింటినీ చేసెయ్యాలి. సమయం వృథాగా పోతుంటే బాధగా ఉందన్నారు. 
 
ఇకపోతే, 'ఆచార్య' సినిమాలో రాంచరణ్ ఉన్నాడని కన్ఫామ్ చేశారు. అతని పక్కన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. అయితే, ఈ చిత్ర కథ ఏ విధంగా ఉండబోతుందున్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments