Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ స్టోరీస్‌ ఆదాశర్మకు ఫుడ్ అలెర్జీ.. ఆస్పత్రిలో చేరిక

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:38 IST)
దక్షిణాది నటి ఆదాశర్మ కేరళ స్టోరీస్‌తో బాగా పాపులర్ అయ్యింది. హిందీ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో ఆదాశర్మ నటించింది. దర్శకుడు సుదీప్ సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' కలెక్షన్లతో వివాదాన్ని కూడా సృష్టించింది.
 
రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమాలో నటించినందుకు నటి అదా శర్మకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి ఆదా శర్మ తన తదుపరి చిత్రం ప్రమోషన్‌లో పాల్గొంది.

దీంతో ఆదాశర్మ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఫుడ్ అలర్జీ వంటి సమస్యలు ఉన్నాయని, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని కుటుంబీకులు తెలిపినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments