Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

దేవి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (19:17 IST)
Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా  అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నాయి. దర్శకుడు బోయపాటి చాలా కేర్‌ తీసుకుని  అఖండ సీక్వెల్‌ చేస్తున్నాడు. కాగా, అఖండ వంటి సినిమా కథల ఎంపికలో ఆయన కుమార్తె తేజస్విని పాత్ర వుందనీ, ఇకపై తన తండ్రి కథలు ఎలా వుండాలో సూచనలు చేస్తుందట. ఇక బాలకృష్ణ గురించి డేట్స్‌ను తేజస్విని  భర్త చూసుకుంటున్నాడు. 
 
కాగా, నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 28 కోట్ల పారితోషికం తీసుకుంటున్న బాలకృష్ణ తాజాగా అఖండ 2కు  35 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఖుషీగా వున్న బాలకృష్ణ ఇటీవలే సంగీత దర్శకుడు థమన్‌ కు ఖరీదైన కారును కూడా గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా, అఖండ 2 తాండవంలో రెండో పాత్ర శివుని  భక్డుతుడుగా వుంటుందట. ఇటీవలే మహాకుంభమేళాలో అందుకు సంబంధించిన సన్శానివేశాలు చిత్రీకరించారు. తాజాగా దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌ లో చిత్రీకరిస్తున్నారు.
 
దాకు మహారాజ్ సినిమా వంద కోట్ల క్లుబ్ లో చేరింది. హిందీలో ఈ సినిమా రిలీజ్ అయింది. త్యరలో ఓ.టి.టి. లో  రాబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments