Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

దేవి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (19:17 IST)
Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా  అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నాయి. దర్శకుడు బోయపాటి చాలా కేర్‌ తీసుకుని  అఖండ సీక్వెల్‌ చేస్తున్నాడు. కాగా, అఖండ వంటి సినిమా కథల ఎంపికలో ఆయన కుమార్తె తేజస్విని పాత్ర వుందనీ, ఇకపై తన తండ్రి కథలు ఎలా వుండాలో సూచనలు చేస్తుందట. ఇక బాలకృష్ణ గురించి డేట్స్‌ను తేజస్విని  భర్త చూసుకుంటున్నాడు. 
 
కాగా, నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 28 కోట్ల పారితోషికం తీసుకుంటున్న బాలకృష్ణ తాజాగా అఖండ 2కు  35 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఖుషీగా వున్న బాలకృష్ణ ఇటీవలే సంగీత దర్శకుడు థమన్‌ కు ఖరీదైన కారును కూడా గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా, అఖండ 2 తాండవంలో రెండో పాత్ర శివుని  భక్డుతుడుగా వుంటుందట. ఇటీవలే మహాకుంభమేళాలో అందుకు సంబంధించిన సన్శానివేశాలు చిత్రీకరించారు. తాజాగా దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌ లో చిత్రీకరిస్తున్నారు.
 
దాకు మహారాజ్ సినిమా వంద కోట్ల క్లుబ్ లో చేరింది. హిందీలో ఈ సినిమా రిలీజ్ అయింది. త్యరలో ఓ.టి.టి. లో  రాబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో భారీ వర్షాలు.. పాఠశాలలకు రెండు రోజుల పాటు పూర్తి సెలవులు

FASTag: ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

తెలంగాణలో ఆగస్టు 13-15 వరకు అతి భారీ వర్షాలు - HYDRAA అలెర్ట్

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments