Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకవి అవసరం లేదని దర్శకుడి ముఖం మీదే చెప్పేసిన తాప్సి

తాప్సి. తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన హీరోయిన్. ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయంకృషితోనే పైకొచ్చిన హీరోయిన్ ఈమె. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో తాప్సి నటించారు. అయితే గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీం

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (16:25 IST)
తాప్సి. తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన హీరోయిన్. ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయంకృషితోనే పైకొచ్చిన హీరోయిన్ ఈమె. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో తాప్సి నటించారు. అయితే గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. బాలీవుడ్లో విజయాలతో ముందుకు దూసుకెళుతోంది. మొదటగా తాప్సి తెలుగు సినిమాల్లోనే నటించింది. చాలామంది యువ హీరోలతో కలిసి ఆడిపాడింది.
 
తాప్సి నటించిన సినిమాలు కొన్ని ఫెయిలైనా, మరికొన్ని బాగానే హిట్టయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం తాప్సికి బాగానే తగ్గాయి. విజయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలన్నదే తాప్సి ఆలోచన. అందుకే బాలీవుడ్ వైపే ఎక్కువ దృష్టి సారిస్తోంది. గత కొన్నిరోజులకు ముందు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడు మీకోసం ఒక కథను సిద్థం చేశాము.. హీరోయిన్‌కు ప్రాధాన్యమున్న సినిమా అని చెప్పారట. దర్శకులు చాలా హీనంగా మాట్లాడుతున్నారు. నేను రెమ్యునరేషన్ గురించి మాట్లాడినా, షూటింగ్‌కు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఏది జరిగినా నాపైన అంతెత్తు లేచి పడుతున్నారు.
 
సినీ పరిశ్రమలో నీకంటూ ఒక పెద్ద గుర్తింపు లేదు. మీ వాళ్ళు ఎవరూ సినీపరిశ్రమలో లేరు. అలాంటిది పోనీ అని దయతలిచి నీకు సినిమా అవకాశాలు ఇచ్చామని తెలుగు సినీపరిశ్రమలో దర్శకులు కొంతమంది అంటున్నారు. ఆ మాటలు నాకు చాలా బాధను తెప్పిస్తున్నాయి. తమిళంలో కూడా పెద్దగా నాకు అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌ను ఎంచుకున్నాను. ఇక్కడే ఉంటాను. నాకు తెలుగు, తమిళ సినిమాలు అవసరం లేదని సదరు దర్శకుడి ముఖం మీదే చెప్పేసిందట తాప్సి. దీన్నిబట్టి తెలుగు, తమిళ భాషల్లో తాప్సి సినిమాల్లో ఇక నటించడం అనుమానమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments