Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2కోట్ల రింగ్ కాదు.. బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేశాను..

Webdunia
బుధవారం, 26 జులై 2023 (21:09 IST)
Tamannah
తెల్లపిల్ల తమన్నా రూ.2కోట్ల విలువైన ఆ రింగ్‌ను గిఫ్ట్‌గా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన తమన్నా.. అది డైమండ్ ఉంగరం కాదని.. ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది డైమండ్ రింగ్ కాదని, ఓ బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేసినట్టు ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించింది. 
 
ప్రపంచంలో ఐదో అతి పెద్ద వజ్రం పొదిగిన ఉంగరంతో ధరించిన తమన్నా ఫొటోలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీని విలువ రూ. 2 కోట్లు అని, ఈ డైమండ్ రింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు బహుమతిగా లభించిందని జోరుగా వార్తలు వచ్చాయి. 
 
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిలో తమన్నా నటనకు గాను ఈ ఉంగరాన్ని తమన్నాకు ఉపాసన గిఫ్టుగా ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అది డైమండ్ రింగ్ కాదని క్లారిటీ ఇచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments