Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానిమల్-2లో రష్మికకు నో ఛాన్స్: మాళవిక మోహనన్‌కే ఛాన్స్?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (15:07 IST)
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన వయాలెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 
 
ఎమోషనల్, వయలెంట్ కంటెంట్‌‍తో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా నెక్ట్స్ లెవల్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.260 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే రూ.700 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.
 
సినిమా చివర్లో సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ అనే సీక్వెల్ వస్తుందని చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపించే చిన్న వార్త కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.
 
ఇక తాజాగా యానిమల్ సీక్వెల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. యానిమల్ సినిమా సీక్వెల్ కోసం సందీప్ హీరోయిన్‌ని మార్చబోతున్నాడట. 
 
యానిమల్ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన రష్మిక మందన్న.. అయితే ఆమె స్థానంలో మలయాళ భామ మాళవిక మోహనన్ సెకండ్ పార్టీలో నటిస్తుందనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments