ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సెల్వి
గురువారం, 4 జులై 2024 (12:18 IST)
భారతదేశంలోని పలువురు నటీమణులు తమ సినిమా ప్రాజెక్ట్‌ల ద్వారా వచ్చే ఆదాయాలతో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రష్మిక మందన్న, శ్రద్ధా కపూర్, అలీ భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులు. 
 
వీరు మిలియన్ల కొద్దీ అనుచరుల ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఏంటో శ్రీలీలకి అర్థమైంది. కొత్త ఫోటోషూట్‌లను నిరంతరం పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి మార్గమని తెలుసుకుంది.  
 
దీంతో పాటు ఇతర హీరోయిన్లను ఈ విషయంలో ఫాలో అయితేనే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చునని శ్రీలీల తెలుసుకుంది. శ్రీలీల తన బిజీ షెడ్యూల్ కారణంగా, వివిధ సినిమాల సెట్స్ మధ్య నిరంతరం గడపాల్సి వస్తుంది. 
 
ప్రస్తుతం ఏకంగా నాలుగైదు సినిమాల నిర్మాణంలో పాల్గొంది. అయినప్పటికీ, ఆమె విశ్రాంతి సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన ఆన్‌లైన్‌లో వుంటోంది. ఈ క్రమంలో ఆమె రెగ్యులర్‌గా ఫోటోషూట్‌లను షేర్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments