Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వాయిస్ ఓవర్ నిజం కాదు... రాజమౌళి స్పష్టీకరణ

మెగాస్టార్ చిరంజీవి ఓ 3డి యానిమేషన్‌ సినిమాకు తన వాయిస్‌ ఓవర్‌తో చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పని బాహుబలి-2కు చేయబోతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:51 IST)
మెగాస్టార్ చిరంజీవి ఓ 3డి యానిమేషన్‌ సినిమాకు తన వాయిస్‌ ఓవర్‌తో చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పని బాహుబలి-2కు చేయబోతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

రెండోపార్ట్‌లో మధ్యమధ్యలో వచ్చే కథను చిరంజీవి తన గాత్రంతో చెప్పనున్నాడనీ ఫిలింనగర్‌లో కథనాలు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలన్నింటికీ రాజమౌళి ఫుల్‌స్టాప్ పెడుతూ అసలు చిరంజీవి తమ చిత్రంలో ఎలాంటి కంట్రిబ్యూషన్ లేదని తేల్చేసారు. కాబట్టి చిరంజీవిపై వస్తున్న ఈ వార్తలన్నీ వట్టి ట్రాష్ అని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments