Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మాయ చేసావే సీక్వెల్.. సమంత స్థానంలో రష్మిక..?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (17:11 IST)
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయ చేశావే సినిమా భారీ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హోల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య, సమంత కెమిస్ట్రీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన చైతూ-శామ్ ఆపై విడాకులు కూడా తీసేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తారాగణం ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. రెండో పార్టులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని, హీరోయిన్ సమంత స్థానంలో రష్మిక మందన నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సొంత ప్రజలపై బాంబుల వర్షం కురిపించిన పాకిస్థాన్ సైన్యం

భార్యను హత్య చేసి... తర్వాత ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించిన భర్త

పెంపుడు కుక్క గోళ్లు గీరుకుని ర్యాబిస్ వ్యాధితో పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఉగ్రరూపం.. ఆ బాధేంటో నాకు తెలుసు (video)

AP Women: దసరా వేడుకలకు డ్రెస్ కోడ్ పాటిస్తున్న మహిళా మంత్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments