Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మాయ చేసావే సీక్వెల్.. సమంత స్థానంలో రష్మిక..?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (17:11 IST)
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయ చేశావే సినిమా భారీ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హోల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య, సమంత కెమిస్ట్రీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన చైతూ-శామ్ ఆపై విడాకులు కూడా తీసేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తారాగణం ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. రెండో పార్టులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని, హీరోయిన్ సమంత స్థానంలో రష్మిక మందన నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments