రైట‌ర్‌గా మారుతున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్..!

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (22:03 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి అందరి దృష్టి ఆక‌ర్షించాడు. అయితే... ఆ త‌ర్వాత స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో ఈమ‌ధ్య న‌టించిన తిక్క‌, విన్న‌ర్, ఇంటిల్ జెంట్, జ‌వాన్, తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే... తేజు ఇప్పుడు రైట‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. 
 
అవును... తేజు ఓ క‌థ రాస్తున్నాడ‌ట‌. త‌న మూవీకి స్వయంగా సాయి ధరమ్ తేజ్ కథను రాసుకోవ‌డం విశేషం. కథ పూర్తైతే స్క్రీన్ ప్లే పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడట సాయి ధరమ్. అంతా బాగానే ఉంది కానీ.. అసలు వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న తేజ్ స‌డ‌న్‌గా రైట‌ర్‌గా మార‌డం ఏమిటో అర్ధం కావ‌డం లేదంటున్నారు నెటిజ‌న్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments