Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుకు నో చెప్పిన సాయిపల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. ఈ సినిమాకు తర్వాత దిల్ రాజు నిర్మించే శ్రీనివాస కల్యాణంలో నటించేందుకు నో చెప్పిందట. మిడిల్ క్ల

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:51 IST)
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. ఈ సినిమాకు తర్వాత దిల్ రాజు నిర్మించే శ్రీనివాస కల్యాణంలో నటించేందుకు నో చెప్పిందట. మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. అయితే దిల్ రాజు- సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ''శ్రీనివాస కల్యాణం'' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 
 
ఈ కథకి హీరోగా నితిన్‌ను ఎంపిక చేసుకున్న ఆయన, కథానాయికగా మళ్లీ సాయిపల్లవినే అడిగారట. కానీ స్క్రిప్ట్ విన్న సాయిపల్లవి.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో సారీ సార్ తాను చేయలేనని చెప్పేసిందట. దీనిని పాత్రల ఎంపిక విషయంలో సాయిపల్లవి ఎంత జాగ్రత్తగా ఉంటుందని దిల్ రాజు బాగా తెలుసుకున్నారట. దీంతో పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం దిల్ రాజు తీసుకున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments