బాలీవుడ్ రామాయణం నుంచి సాయిపల్లవి తప్పుకుందా?

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (11:39 IST)
ఫిదా భామ సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి 'తాండల్' సినిమా షూటింగ్‌లో ఉన్న సాయి పల్లవికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుండి అనేక ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె రామాయణం ప్రాజెక్ట్‌కి కమిట్ అయినట్లు సమాచారం. నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషించాడు. 
 
దర్శకుడు సాయి పల్లవిని అమితంగా ఆరాధించడంతో సీత పాత్రలో నటించేందుకు ప్రత్యేకంగా ఆమెను ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇటీవలి నివేదికల ప్రకారం, సాయి పల్లవి ఈ చిత్రం చాలా కాలం ఆలస్యం కావడం వల్ల ఇందులో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. 
 
కాల్షీట్స్ కారణంగా ఇతర సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగలేదని సన్నిహితులు అంటున్నారు. ఆమె ఇప్పటి వరకు "తాండల్" మినహా ఇతర ముఖ్యమైన చిత్రాలలో నటించలేదని గుర్తు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు : కొరియన్ గేమ్ చివరి టాస్క్ ఆత్మహత్యనా?

Rahul Gandhi: నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments