మాస్ మహారాజుకు తేరుకోలేని కష్టాలు.. ఎందుకంటే?

రవితేజ సినిమా మళ్ళీ బాక్ పెవిలియన్ అన్న విధంగా మారింది. రవితేజతో రెండు సినిమాలను ప్రారంభించిన నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కన బెట్టింది. ఇప్పుడు రవితేజతో చేస్తున్న సినిమా ఆడితే మరో సినిమా చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటారట. రవితేజకు ఇలా లేవలేని షా

Webdunia
బుధవారం, 18 జులై 2018 (19:48 IST)
రవితేజ సినిమా మళ్ళీ బాక్ పెవిలియన్ అన్న విధంగా మారింది. రవితేజతో రెండు సినిమాలను ప్రారంభించిన నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కన బెట్టింది. ఇప్పుడు రవితేజతో చేస్తున్న సినిమా ఆడితే మరో సినిమా చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటారట. రవితేజకు ఇలా లేవలేని షాక్ తగిలింది.
 
మాస్ మహారాజుకు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆయన సినిమాకు కష్టాలు షురూ అయ్యాయి. రవితేజతో  ఇటీవల రెండు సినిమాలను ప్లాన్ చేశారు. అయితే అందులో ఒక సినిమాను పక్కన పెట్టేశారు. రవితేజ రెండు ఫ్లాప్ లు ఇవ్వడంతో నిర్మాతలకు అపనమ్మకం కలుగుతోందట. 
 
రవితేజతో మైత్రీ మూవీస్ రెండు సినిమాలను ప్లాన్ చేసింది. అందులో ఒక సినిమా అమర్, అక్బర్, యాంటోని ఒకటి. ఈ సినిమాకు దర్శకుడు శ్రీనువైట్ల. సినిమా షూటింగ్ బాగా జోరుగా సాగుతోంది. మరొకటి కందిరీగ డైరెక్టర్‌తో మూవీ. కందిరీగ డైరెక్టర్ తో వారంరోజుల పాటు సినిమా షూటింగ్ జరుపుకుని సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమాను నిలిపివేశారట. 
 
రవితేజ వరుసగా ఫ్లాప్ లు ఇవ్వడంతో ఒకటైంలో దర్సక, నిర్మాతలు వెనక్కి తగ్గారు. సంవత్సరం తరువాత రాజా దిగ్రేట్ సినిమా తీశారు. ఆ సినిమా బాగానే ఆడింది.  ఆ తరువాత రెండు సినిమాలు తీశారు టచ్ చేసి చూడు, నేల టిక్కెట్లు వచ్చాయి. ఆ సినిమాలు కోట్ల రూపాయల్లో నష్టాలు వచ్చాయి. దీంతో మొదట్లో రెండు సినిమాలు తీయాలనుకున్న నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కనబెట్టి ఒక సినిమాను మాత్రమే తీయాలని నిర్ణయించుకుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొలంబో వెళ్లాలా? టీవీలో చూడొచ్చుగా: లోకేష్ పైన జగన్ విసుర్లు

పశు వికాస్ డే ద్వారా సర్వోత్తం సేవలో ముందంజలో ఉన్న SMFG ఇండియా క్రెడిట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు .. ఎందుకో తెలుసా?

వైకాపా హయాంలో ఎక్సైజ్, మైనింగ్ ఆదాయ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది : మంత్రి పయ్యావుల

మేనల్లుడి మెహందీ వేడుకలో నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన మేనమామ, వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments