Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సరసన రష్మిక మందన..

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (14:51 IST)
గీతగోవిందం హీరోయిన్ రష్మిక మందన బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్, ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' సినిమా చేస్తున్నాడు. 
 
ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారని అంటున్నారు.
 
ఇక మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకి పూజ హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ విజయ్‌తో పూజ 'బీస్ట్' సినిమా చేస్తోంది. అందువలన ఆమె ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments