''సాఫ్ట్‌వేర్ సుధీర్''లో రష్మీ గౌతమ్‌నే అనుకున్నారు.. కానీ?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (10:40 IST)
''సాఫ్ట్‌వేర్ సుధీర్'' సినిమాలో రష్మీ గౌతమ్ నటించాల్సింది. కానీ డేట్స్ సర్దుబాటు కాని కారణంగా రష్మీతో చేయడం కుదరలేదు. దీంతో హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణన్ తీసుకున్నట్లు సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుడిగాలి సుధీర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
 
జబర్దస్త్ హాస్య నటుడు సుడిగాలి సుధీర్ 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా రాజుగారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణన్ నటిస్తోంది. కానీ తొలుత హీరోయిన్ కోసం రష్మీని సంప్రదించారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోవడంతో ఆమె ఈ సినిమాకు నో చెప్పిందని సుధీర్ వెల్లడించాడు. 
 
కాగా, రాజశేఖర్‌ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా,శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కమర్షియల్ చిత్రమిది అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సినిమాలో సుధీర్ పవన్ కల్యాణ్, రజనీకాంత్‌లను అనుకరించడం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments