Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై కనిపించనున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ'.. 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజినీకాంత్‌ జీవితచరిత

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (19:00 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ'.. 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజినీకాంత్‌ జీవితచరిత్ర ఆధారంగా 'వీరన్‌' అనే టైటిల్‌‌తో ఒక డాక్యుమెంటరీ చేసే పనిలో వుంది. 
 
అలాంటి ఐశ్వర్య ధనుష్‌ .. త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. ధనుష్‌ నిర్మాతగా రజినీకాంత్‌ కథానాయకుడిగా రంజిత్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య ధనుష్‌ కనిపించనుందని చెన్నై మీడియా తెలియజేస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments