Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై కనిపించనున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ'.. 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజినీకాంత్‌ జీవితచరిత

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (19:00 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ'.. 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజినీకాంత్‌ జీవితచరిత్ర ఆధారంగా 'వీరన్‌' అనే టైటిల్‌‌తో ఒక డాక్యుమెంటరీ చేసే పనిలో వుంది. 
 
అలాంటి ఐశ్వర్య ధనుష్‌ .. త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. ధనుష్‌ నిర్మాతగా రజినీకాంత్‌ కథానాయకుడిగా రంజిత్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య ధనుష్‌ కనిపించనుందని చెన్నై మీడియా తెలియజేస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments