Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్ 'ధ్రువ' ఆడియో రిలీజ్‌కు చీఫ్‌‌గెస్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌

రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సం

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (18:56 IST)
రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సంపాదించింది. ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్‌ ఆడియోను రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతోంది. 
 
నవంబర్‌ 20వ తేదీన ఘనంగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ ఫంక్షన్‌కి పవన్‌ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగా అభిమానులకు అంతకుమించిన ఆనందం లేదు. రకుల్‌ కథానాయికగా అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్‌ 2వ తేదీన విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments