"అన్ స్టాటపబుల్ బాలయ్య" షోకు "పుష్ప"రాజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:48 IST)
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మరోమారు ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రైవేట్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో బాలకృష్ణ "అన్ స్టాపబుల్ బాలయ్య" అనే షోను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు. 
 
ఈ షోలో ఇప్పటికే మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి తదితరులు వచ్చి సందడి చేశారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేనిలు కూడా హాజరై ఆటపట్టించారు. వీరిద్దరికి సంబంధించిన షో ఈ నెల 24వ తేదీన టెలికాస్ట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో "అఖండ" చిత్రంతో బాలయ్య, "పుష్ప" చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టారు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే "అఖండ" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నందమూరి అభిమానులు ఖుషీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉపాధి అవకాశాలు.. శ్రీధర్ బాబు

సంక్రాంతి పండుగ నుంచి ఆన్‌లైన్ సేవలను విస్తరించాలి.. చంద్రబాబు పిలుపు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 25మంది విద్యార్థులకు ఏమైంది..?

ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments