Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అన్ స్టాటపబుల్ బాలయ్య" షోకు "పుష్ప"రాజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:48 IST)
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మరోమారు ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రైవేట్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో బాలకృష్ణ "అన్ స్టాపబుల్ బాలయ్య" అనే షోను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు. 
 
ఈ షోలో ఇప్పటికే మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి తదితరులు వచ్చి సందడి చేశారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేనిలు కూడా హాజరై ఆటపట్టించారు. వీరిద్దరికి సంబంధించిన షో ఈ నెల 24వ తేదీన టెలికాస్ట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో "అఖండ" చిత్రంతో బాలయ్య, "పుష్ప" చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టారు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే "అఖండ" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నందమూరి అభిమానులు ఖుషీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments