Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి డైరెక్షన్లో నాగ్ మూవీ నిజమేనా..?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:15 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ మూవీని పూరి- ఛార్మి- కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కాస్త తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... లాక్ డౌన్ టైమ్‌లో పూరి వరుసగా కథలు రాస్తున్నారు. చిరంజీవి కోసం పూరి కథ రాసారని వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య కోసం కూడా పూరి కథ రాసారని మరో వార్త వచ్చింది. అలాగే వెంకీ 75వ చిత్రం కోసం పూరిని కాంటాక్ట్ చేసారని కూడా ఓ వార్త వచ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున కోసం కూడా పూరి ఓ స్టోరీ రెడీ చేసారట. ఇప్పటివరకు నాగ్ - పూరి కలిసి శివమణి, సూపర్ సినిమాలు చేసారు. ఇప్పుడు మూడవ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో నాగ్‌తో పూరి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. ఈసారి సెట్ అయ్యిందని బలంగా వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments