Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

Webdunia
సోమవారం, 29 జులై 2019 (15:41 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ అందుకున్న‌ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలో పూరి జగన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన అభిమానులకి, ప్రేక్షకులకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇకపై మాస్ సినిమాలు మాత్రమే తీయాలి అని నిర్ణయించుకున్నానని చెప్పారు. 
 
అంతేకాకుండా ఇస్మార్ట్‌ని ఘన విజయం చేసిన ప్రేక్షకులని కలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో విజయోత్సవ టూర్‌ని ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తికరం అంశం ఏంటంటే.. పూరి జగన్ ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఆ విజయోత్సవ యాత్ర ముగియగానే డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ పైన పని మొదలు పెట్టనున్నట్లు కూడా తెలిపారు. రామ్ నెక్ట్స్ మూవీని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. మ‌రి.. ఈ మూవీ త‌ర్వాత డ‌బుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

సీఎం జగన్, భార్య భారతికి రూ.82 కోట్ల బకాయిలు

చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు.. 750 కొబ్బరికాయలు, అన్నదానం

హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video

లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు

మార్గదర్శి చిట్ ఫండ్‌కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments