Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా అరంగేట్రం చేయనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. డైరక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (10:12 IST)
YS Sharmila
సినిమాల్లో నటించాలని చాలామంది అనుకుంటారు. కలలు కంటారు. అయితే ఆ అదృష్టం కొందరికే వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, హీరోలుగా పేరు తెచ్చుకున్న వారు తమ పిల్లలను హీరోలుగా ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు. 
 
ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. తామే పెట్టుబడి పెట్టి తమ వారసులను హీరోలుగా చేస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చారు. తాజాగా టీఎస్‌వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ షర్మిల తనయుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 
 
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజా రెడ్డిని హీరోగా ఆవిష్కరించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. 
 
ఈ కొత్త కుర్రాడిని హీరోగా లాంచ్ చేయబోతున్న దర్శకుడు మరెవరో కాదు పూరీ జగన్నాధ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. పూరి జగన్నాథ్ కథను అందించాడని, ఆ కథ పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని, అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

హనీమూన్ కేసు.. రాజా సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం.. సోనమ్ భర్తకు పెట్టిన షరతు?

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments