హీరోగా అరంగేట్రం చేయనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. డైరక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (10:12 IST)
YS Sharmila
సినిమాల్లో నటించాలని చాలామంది అనుకుంటారు. కలలు కంటారు. అయితే ఆ అదృష్టం కొందరికే వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, హీరోలుగా పేరు తెచ్చుకున్న వారు తమ పిల్లలను హీరోలుగా ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు. 
 
ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. తామే పెట్టుబడి పెట్టి తమ వారసులను హీరోలుగా చేస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చారు. తాజాగా టీఎస్‌వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ షర్మిల తనయుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 
 
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజా రెడ్డిని హీరోగా ఆవిష్కరించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. 
 
ఈ కొత్త కుర్రాడిని హీరోగా లాంచ్ చేయబోతున్న దర్శకుడు మరెవరో కాదు పూరీ జగన్నాధ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. పూరి జగన్నాథ్ కథను అందించాడని, ఆ కథ పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని, అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments