Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్సర్ బైక్ పాటతో సెలెబ్రిటీ.. ఝాన్సీ పారితోషికం పెంచేసిందట! (వీడియో)

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (20:30 IST)
Conductor Jhansi
సోషల్ మీడియాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరు. ఇకపోతే ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైక్ పాటకు తనదైన శైలిలో మాస్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్న ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ గాజువాక డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. 
 
అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి రాకముందు ఝాన్సీ అంటే ఆ చుట్టుపక్కల వారికి మాత్రమే తెలిసేది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఝాన్సీ పర్ఫార్మ్ చేసిన డాన్స్‌కి అందరూ ఫిదా అయ్యారు.
 
ఒక్క డాన్స్‌తో ఝాన్సీ ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రమే కాకుండా ఇతర ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. 
 
ఈ క్రమంలో ఝాన్సీ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పల్సర్ బైక్ పాట వల్ల పాపులర్ అయిన ఝాన్సీ ప్రస్తుతం ఒక రోజుకి 50 వేల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments