ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (22:19 IST)
ధూమ్ ఫ్రాంచైజీలో భాగంగా ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్ కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటిస్తున్నారు. విలన్‌గా రణబీర్ కపూర్‌ను ఖరారు చేశారు. వైఆర్ఎఫ్ ఆదిత్య చోప్రాతో పాటు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ప్రస్తుతం ధూమ్-4 కోసం హీరోయిన్ వేటలో వున్నారు. 
 
ధూమ్-4 హీరోయిన్‌గా ఖరారయ్యే లిస్టులో కియారా అద్వానీ వుండే ఛాన్సుంది. అలాగే సిటాడెల్: హనీ బన్నీలో సూపర్ లుక్, అవతార్‌లో కనిపించబోతున్న సమంత వద్ద కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
అలాగే రణబీర్‌తో స్క్రీన్‌పై ఐకానిక్ కెమిస్ట్రీని కలిగి ఉన్న దీపికా కూడా రేసులో ఉంది. ఇంకా అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా కూడా మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

నల్లటి నాగుపాము కాలుకు చుట్టుకుని కాటేసింది.. ఆ వ్యక్తి దాన్ని కొరికేశాడు.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments