Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (22:19 IST)
ధూమ్ ఫ్రాంచైజీలో భాగంగా ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్ కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటిస్తున్నారు. విలన్‌గా రణబీర్ కపూర్‌ను ఖరారు చేశారు. వైఆర్ఎఫ్ ఆదిత్య చోప్రాతో పాటు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ప్రస్తుతం ధూమ్-4 కోసం హీరోయిన్ వేటలో వున్నారు. 
 
ధూమ్-4 హీరోయిన్‌గా ఖరారయ్యే లిస్టులో కియారా అద్వానీ వుండే ఛాన్సుంది. అలాగే సిటాడెల్: హనీ బన్నీలో సూపర్ లుక్, అవతార్‌లో కనిపించబోతున్న సమంత వద్ద కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
అలాగే రణబీర్‌తో స్క్రీన్‌పై ఐకానిక్ కెమిస్ట్రీని కలిగి ఉన్న దీపికా కూడా రేసులో ఉంది. ఇంకా అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా కూడా మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments