Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (22:19 IST)
ధూమ్ ఫ్రాంచైజీలో భాగంగా ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్ కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటిస్తున్నారు. విలన్‌గా రణబీర్ కపూర్‌ను ఖరారు చేశారు. వైఆర్ఎఫ్ ఆదిత్య చోప్రాతో పాటు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ప్రస్తుతం ధూమ్-4 కోసం హీరోయిన్ వేటలో వున్నారు. 
 
ధూమ్-4 హీరోయిన్‌గా ఖరారయ్యే లిస్టులో కియారా అద్వానీ వుండే ఛాన్సుంది. అలాగే సిటాడెల్: హనీ బన్నీలో సూపర్ లుక్, అవతార్‌లో కనిపించబోతున్న సమంత వద్ద కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
అలాగే రణబీర్‌తో స్క్రీన్‌పై ఐకానిక్ కెమిస్ట్రీని కలిగి ఉన్న దీపికా కూడా రేసులో ఉంది. ఇంకా అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా కూడా మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments