'సాహో'కి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా... నిర్మాతలు ఆశ్చర్యపోయారట...

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:04 IST)
సాహో సినిమా గురించి ఎంత ప్రచారం జరుగుతుందో... ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న పారితోషికం గురించి అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. 
 
సాహో మూవీని ప్రభాస్ సన్నిహితులు తీసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే భాగస్వామ్యులయ్యారు. భాగస్వామి అవడం వల్ల వారి పెట్టుబడి పోగా మిగిలిన మొత్తం షేర్ మొత్తం 100 కోట్లు ప్రభాస్‌కు మిగులుతుందట. అయితే ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుండడంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్.
 
సాహో మూవీ ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. తన రెగ్యులర్ పారితోషికం నుంచి 25 శాతం నిర్మాతలకు ఇచ్చానని, సినిమా బడ్జెట్ ఎక్కువైన కారణంగా పారితోషికం వారికి భారం కాకూడదని నిర్ణయించుకుని చాలా తక్కువగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. ఐతే పారితోషికంలో 25 శాతం తిరిగి ఇవ్వడంతో నిర్మాతలు షాకయ్యారట. ప్రభాస్ నిర్ణయానికి వారు హ్యాట్సాప్ చెప్పారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments