Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పారితోషికం రూ. 120 కోట్లు, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 9 జులై 2022 (13:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టిస్తున్నాడు. ఒక్కో సినిమాకి రూ. 120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కాల్షీట్ల కోసం బడా ప్రొడ్యూసర్స్ క్యూలో వున్నారు.

 
కాగా ప్రభాస్ చేతిలో 5 ప్రాజెక్టులున్నాయి. ఆ ప్రకారం ఈ 5 సినిమాలకే రూ. 600 కోట్లు వచ్చేస్తాయి. ఈ డబ్బుతో ప్రభాస్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చిన డబ్బునంతా హోటల్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

 
ముఖ్యంగా స్పెయిన్, దుబాయ్ దేశాల్లోని హోటల్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments