Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిర విషయంలో ప్రభాస్ పై వస్తున్నవార్తలు నిజంకాదు

డీవీ
గురువారం, 18 జనవరి 2024 (17:48 IST)
Prabhas latest
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేయడంతో ఆయనపై పలు రూమర్లు వచ్చాయి. అందులో బాగంగా రామమందిరం విషయంలో బాలీవుడ్ మీడియాలో కొన్ని పుకార్లు వచ్చాయి. అదేమిటంటే,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా ప్రముఖ భారతీయ సినీ తారలు హాజరుకానున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రభాస్ 50 కోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని అందిస్తున్నట్లు హిందీ మీడియాలో ఇటీవలి తెలియజేశాయి.
 
అయితే, ప్రభాస్ బృందం ఈ పుకార్లను కొట్టిపారేసింది, వాదనలలో నిజం లేదని పేర్కొంది, ఈ వార్తలను పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేసింది. రామమందిరాన్ని పవిత్రంగా ఆవిష్కరిస్తారని దేశం ఎదురుచూస్తుండగా ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ఎదురుచూపులు ఎక్కువగానే ఉన్నాయి. ఈవేడుకకు చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు కూడాహాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments