Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కు నో చెప్పిన జిగేల్‌రాణి

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (12:46 IST)
జిగేల్ రాణి పూజా హెగ్డే.. యంగ్ అందగాడు అఖిల్‌కు నో చెప్పిందట. అఖిల్ ఫ్లాఫ్‌ల సంగతి తెలిసి.. ఆయనతో సినిమాలు చేసేందుకు పూజా హెగ్డే నో చెప్పిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ముందుగా అఖిల్‌తో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటుందనుకున్న సమయంలో సినిమా చేయనని తెగేసి చెప్పేసింది. అలాగే పూజా హెగ్డే డిమాండ్ చేసినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేనందుకు చిత్ర యూనిట్ సుముఖంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.
 
దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని టాక్‌. ఆకాశ్ పూరి చిత్రం రొమాంటిక్‌ ఫేమ్ కేతికా శ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments