పొన్నియిన్ సెల్వన్ హీరోల కంటే ఐశ్వర్య రెమ్యునరేషన్ అధికమా?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:45 IST)
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబరు 30 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. అయితే, ఇపుడు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందుకున్న పారితోషికాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది అమితాసక్తిని రేకెత్తిస్తుంది.

ముఖ్యంగా, చియాన్ విక్రమ్ తీసుకున్న పారితోషికం ఎంత? ఐశ్వర్య రాయ్‌కు ఎంత ఇచ్చారు? త్రిషకు ఎంత మేరకు చెల్లించారు? మరో ఇద్దరు హీరోలైన జయం రవి, కార్తీలకు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న దానిపై ఆసక్తకర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు చియాన్ విక్రమ్‌కు రూ.12 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కురూ.10 కోట్లు, జయం రవికి రూ.8 కోట్లు, హీరో కార్తీకి రూ.5 కోట్లు, హీరోయిన్ త్రిషకు రూ.2.5 కోట్ల మేరకు పారితోషికంగా ఇచ్చారన్న ప్రచారం సాగుతుంది.

ఇందులో జయం రవి కంటే హీరో కార్తీకి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో జయం రవి ప్రధాన పాత్రను పోషించారు. దీంతో పాత్ర ఆధారంగా ఆయనకు కార్తీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments