Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నియిన్ సెల్వన్ హీరోల కంటే ఐశ్వర్య రెమ్యునరేషన్ అధికమా?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:45 IST)
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబరు 30 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. అయితే, ఇపుడు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందుకున్న పారితోషికాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది అమితాసక్తిని రేకెత్తిస్తుంది.

ముఖ్యంగా, చియాన్ విక్రమ్ తీసుకున్న పారితోషికం ఎంత? ఐశ్వర్య రాయ్‌కు ఎంత ఇచ్చారు? త్రిషకు ఎంత మేరకు చెల్లించారు? మరో ఇద్దరు హీరోలైన జయం రవి, కార్తీలకు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న దానిపై ఆసక్తకర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు చియాన్ విక్రమ్‌కు రూ.12 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కురూ.10 కోట్లు, జయం రవికి రూ.8 కోట్లు, హీరో కార్తీకి రూ.5 కోట్లు, హీరోయిన్ త్రిషకు రూ.2.5 కోట్ల మేరకు పారితోషికంగా ఇచ్చారన్న ప్రచారం సాగుతుంది.

ఇందులో జయం రవి కంటే హీరో కార్తీకి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో జయం రవి ప్రధాన పాత్రను పోషించారు. దీంతో పాత్ర ఆధారంగా ఆయనకు కార్తీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments