Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు ఎక్కువగా తాగండి.. పాయల్ రాజ్ పుత్

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (12:20 IST)
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పాయల్ చేతికి ఐవి ఫ్ల్యూయెడ్స్ పెట్టుకుని షూటింగ్‌లో పాల్గొంది. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం కోసం అలా చేయలేదు. ఆమెకు ఆరోగ్యం  బాగోలేదని.. దాంతోఐవీ ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకుంటేనే ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంది. 
 
ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో తెలియజేసింది. ఆమె ఎక్కువగా నీళ్లు తాగకపోవడంతో కిడ్నీ సమస్య వచ్చింది. నీళ్లు ఎక్కువగా తాగకపోవడంతో కిడ్నీ ఇన్ఫెక్షన్‌కి గురైంది. 
 
అందుకే అందరూ నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నానని పాయల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యాంటిబయోటిక్స్ తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నానని.. అంతా నార్మల్ అవుతుందని బాధపడనక్కర్లేదని చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రామచంద్రాపురం వద్ద షూటింగ్‌లో పాల్గొంటోంది. "మంగళవారం" అనే సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments