Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్య మీనన్‌ను చూసి తప్పించుకు తిరుగుతున్న డైరెక్టర్లు

పెద్దగా హైట్ లేకున్నా తన ముఖ కవళికలతోనే హీరోయిన్‌గా రాణించేస్తోంది నిత్యామీనన్. 2005 సంవత్సరంలో కన్నడ సినిమాల్లో మొదటగా నటించిన నిత్యామీనన్ ఆ తరువాత మళయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వచ్చింది. 40కి పైగా సినిమాల్లో నటించిన నిత్యా మీనన్‌కు అవార్డులు

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (18:01 IST)
పెద్దగా హైట్ లేకున్నా తన ముఖ కవళికలతోనే హీరోయిన్‌గా రాణించేస్తోంది నిత్యామీనన్. 2005 సంవత్సరంలో కన్నడ సినిమాల్లో మొదటగా నటించిన నిత్యామీనన్ ఆ తరువాత మళయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వచ్చింది. 40కి పైగా సినిమాల్లో నటించిన నిత్యా మీనన్‌కు అవార్డులు బాగానే వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోవడంతో నిత్యామీనన్ బాగా ఇబ్బంది పడుతోంది. 
 
తమిళంలో తాజాగా మెర్సల్ సినిమాలో నిత్యామీనన్ నటించారు. భారీ హిట్ ఆ చిత్రం ద్వారా నిత్యామీనన్‌కు లభించింది. కానీ నిత్యకు తెలుగులో నటించడమంటేనే చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులు నిత్యామీనన్‌ను బాగా ఆదరిస్తుండటంతో నిత్య తెలుగు సినిమాల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు మాత్రం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు నిత్యామీనన్. 
 
నిత్యను చూస్తున్న డైరెక్టర్లు ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నారట. హైట్ లేకపోవడం ఒక మైనస్ అయితే  పొట్టి హీరోలకే నిత్య సరిపోతుంది కాబట్టి ఏం చేయాలో తెలియక డైరెక్టర్లు అలా ముఖం చాటేస్తున్నారట. మరి నిత్యామీనన్‌కు డైరెక్టర్లు ఎప్పుడు అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments