Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-3 షోకు అదిరిపోయే అతిథి.. ఎవరు?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (19:14 IST)
బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్-3 షో ముగింపు అతిథులు ఎవరన్న ఆశక్తి అందరిలోను కనిపిస్తోంది. గత రెండు ఎపిసోడ్‌లోను ఇద్దరు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసారి షోకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, అంజలిలు రానున్నట్లు సమాచారం.
 
ఇప్పటికే బాబా భాస్కర్, శివజ్యోతి, వరుణ్ సందేశ్, శ్రీముఖీ, ఆలీలు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వగా వారిలో శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే వరుణ్, రాహుల్, ఆలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచిన విషయం తెలిసిందే. అయితే వీరిలో విజేతగా నిలిచేవారికి 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు.
 
దీంతో గ్రాండ్ ఫినాలే కాస్త ఆశక్తిగా నిలిచింది. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు రాహుల్, వరుణ్ సందేశ్‌లకే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం బాగానే సాగుతోంది. అయితే ఎవరు గెలుస్తారన్నది మరికొన్నిరోజులు ఆగి వేచి చూడాల్సిన పరిస్థితి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments