Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో సుహాసిని మణిరత్నం కుమారుడిపై దొంగలదాడి.. దోపిడి

సినీ నటి సుహాసిని, దర్శక దిగ్గజం మణిరత్నం దంపతుల కుమారుడు నందన్‌‍ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. అతనిపై కొందరు దొంగలు దాడి చేసి అతనివద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (13:24 IST)
సినీ నటి సుహాసిని, దర్శక దిగ్గజం మణిరత్నం దంపతుల కుమారుడు నందన్‌‍ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. అతనిపై కొందరు దొంగలు దాడి చేసి అతనివద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్న నందన్‌ ఓ హోటల్ వద్ద నిలబడివుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేసి చేతిలో ఉన్న డబ్బంతా దోచుకుని పారిపోయారు. దీంతో అతను సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం కూడా కష్టమైంది. 
 
ఈ విషయం తెలుసుకున్న సుహాసిని వెంటనే స్పందించి ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలుపుతూ.. వెనిస్ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలోని వారెవరైనా సాయం చేయండని కోరింది. దీంతో అక్కడివారు నందన్‌కి కావాల్సిన సహాయం అందించడంతో అతను సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నాడు. సహాయం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సుహాసిని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments