Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకి ఆ ముగ్గురులో విలన్ ఎవరు..? (video)

Webdunia
గురువారం, 16 జులై 2020 (13:34 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తర్వాత చాలా కథలు విని ఫైనల్‌గా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా లేకపోతే ఈపాటికే సెట్స్ పైకి వెళ్లేది. అయితే... షూటింగ్స్‌కి పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు షూటింగ్ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబుకి దీటుగా విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారని తెలిసింది. 
 
అయితే.... కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఈ మూవీలో విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే... ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రను పోషించే అవకాశం ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి... ఉపేంద్ర, సుదీప్, అరవింద స్వామి.. ఈ ముగ్గురిలో ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments