Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల తల్లి మూడోపెళ్లి, 40 ఏళ్లకి దగ్గరపడుతున్న నటి వనిత థర్డ్ మ్యారేజ్ నిజమేనా?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (11:40 IST)
తెలుగులో దేవి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వనిత గుర్తుండే వుంటుంది. ఆమెకి ఆ చిత్రం తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఎప్పుడూ వార్తల్లో మాత్రం వుంటూనే వుంటుంది. తమిళ బిగ్ బాస్ షోతో కాస్తంత పాపులరయ్యింది. ఇప్పుడు మళ్లీ మూడో పెళ్లితో వార్తల్లోకి వచ్చేసింది.
 
ఆమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నది. కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఈ క్రమంలో వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. కానీ ఆకాశ్‌తో కొన్ని మనస్పర్థల కారణంగా అతడి నుంచి విడిపోయి 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది.
 
ఐతే కొంతకాలానికి అతడికి కూడా విడాకులు ఇచ్చేసింది. మళ్లీ ఇప్పుడు మూడోపెళ్లి వార్తలు వస్తున్నాయి. పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పని చేసే పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత పెళ్లాడుతున్నట్లు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేక్‌బుక్‌లో పరిచయం.. భోజనానికి పిలిచి యువతిపై లైంగికదాడి...

Chips: అమ్మా, నేను దొంగతనం చేయలేదు.. చిప్స్ ప్యాకెట్ కోసం అంత అవమానమా?

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫినాలే- సోనూసూద్‌కు ప్రత్యేక అవార్డ్

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments