Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల తల్లి మూడోపెళ్లి, 40 ఏళ్లకి దగ్గరపడుతున్న నటి వనిత థర్డ్ మ్యారేజ్ నిజమేనా?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (11:40 IST)
తెలుగులో దేవి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వనిత గుర్తుండే వుంటుంది. ఆమెకి ఆ చిత్రం తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఎప్పుడూ వార్తల్లో మాత్రం వుంటూనే వుంటుంది. తమిళ బిగ్ బాస్ షోతో కాస్తంత పాపులరయ్యింది. ఇప్పుడు మళ్లీ మూడో పెళ్లితో వార్తల్లోకి వచ్చేసింది.
 
ఆమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నది. కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఈ క్రమంలో వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. కానీ ఆకాశ్‌తో కొన్ని మనస్పర్థల కారణంగా అతడి నుంచి విడిపోయి 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది.
 
ఐతే కొంతకాలానికి అతడికి కూడా విడాకులు ఇచ్చేసింది. మళ్లీ ఇప్పుడు మూడోపెళ్లి వార్తలు వస్తున్నాయి. పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పని చేసే పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత పెళ్లాడుతున్నట్లు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments