Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి' సీక్వెల్‌లో హీరోయిన్‌గా బాలీవుట్ భామ!!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:00 IST)
గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు పి.వాసు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'చంద్రముఖి'.ఈ చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతిక, నయనతారతో పాటు మరికొందరు నటీమణులు నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రం సీక్వెల్ రానుంది. 
 
ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఈయనకు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. చంద్రముఖి ఫస్ట్‌పార్ట్‌లో ప్లాష్‌బ్యాక్‌లో రజనీ వేట్టయ్యన్‌ అనే దుష్ట మహారాజుగా నటించారు.
 
రాజ నర్తకి చంద్రముఖి నిండు సభలో నృత్యం చేస్తుండగా ఆమె ప్రియుడిని వేట్టయ్యన్‌ అనే మహారాజు చంపుతాడు. వేట్టయ్యన్‌, రాజనర్తకి చంద్రముఖి నడుమ జరిగే ఘర్షణల నేపథ్యంలో కొత్త కథ తయారు చేసి దర్శకుడు వాసు ‘చంద్రముఖి-2’ను రూపొందించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కియారాను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments