Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. మహేష్ బాబుతోనా... నో చెప్పిన కియారా అద్వానీ

Webdunia
ఆదివారం, 3 మే 2020 (12:09 IST)
బాలీవుడ్ నటి కియారా అద్వానీ. తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి హీరో రాం చరణ్ నటించిన "వినయ విధేయ రామ". రెండోది.. ప్రిన్స్ మహష్ నటించిన "భరత్ అనే నేను" చిత్రాల్లో నటించింది. అయితే, భరత్ అనే నేను చిత్రం సూపర్ డూపర్ హిట్ట్ అయింది. కానీ, ఈ రెండు చిత్రాల్లో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. అదేసమయంలో బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లతో చాలా బిజీగా ఉంది. దీంతో కియారా అద్వానీ బాలీవుడ్‌కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రిన్స్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ మరోమారు వచ్చింది. కానీ, ఈ అమ్మడు నిర్ధాక్షిణ్యంగా నో చెప్పేసింది. 
 
మహేష్ బాబు - పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు కియారాని సంప్రదించారట. 
 
ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరికలేనంత బిజీగా ఉండటంతో ఈ చిత్రంలో చేయడానికి నిరాకరించిందట. దీంతో మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ గాలిస్తోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments