Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరణ్ జోహార్‌కే డేట్స్ లేవన్న కైరా అద్వానీ

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (18:08 IST)
కరణ్ జోహార్‌కే కైరా అద్వానీ కోపం తెప్పించిందట. గతంలో కరణ్ జొహార్ నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' ద్వారా కైరా అద్వానీకి మంచి గుర్తింపు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన 'లస్ట్ స్టోరీస్' ఆమె క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి. ఆ తర్వాత ఆమె కెరీర్‌ భేష్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ తన సొంత బ్యానర్లో 'మిస్టర్ లెలె' సినిమాను నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో కథానాయికగా చేయమని అడగగా, డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. తనకి లైఫ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆమె మరిచిపోయి.. డేట్స్ సర్దుబాటు చేయకపోవడంపై కరణ్‌కు కోపం వచ్చిందట. 
 
కాగా మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో కనిపించబోతున్నారు. అందులో ఒకటి యంగ్ చిరంజీవి ఇంకోటి ప్రస్తుతం ఉన్నట్లు చేయబోతున్నారు. అయితే ఒకటి యంగ్ చిరంజీవి పాత్ర లో రామ్ చరణ్ నటించబోతున్నారని ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ధ టాక్ నడుస్తుంది.

రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటించబోతుందని టాక్. ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments