Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు కోసం నమ్రతకు కథ చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్... రిజల్ట్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (20:39 IST)
కెజిఎఫ్‌ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. యాష్ హీరోగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను తెలుగు, తమిళం, కన్నడ సినీపరిశ్రమలో టాప్ డైరెక్టర్ల టాప్ స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ మరికొన్ని సినిమాలపై దృష్టి పెట్టారు.
 
ఈసారి టాప్ మోస్ట్ సినీప్రముఖులపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగులో మహేష్ బాబు కోసం ప్రశాంత్ నీల్ ఒక కథను సిద్థం చేయడమే కాకుండా ఆ కథను స్వయంగా ఆయన సతీమణి నమ్రతకు వివరించారట. కథను విన్న నమ్రత చాలా బాగుందని చెప్పిందట. అంతేకాదు మహేష్ కాల్షీట్లు తాను తీసిస్తానని, ఈ సినిమాలో ఖచ్చితంగా ఆయన నటిస్తారని హామీ కూడా ఇచ్చిందట. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్థమవుతున్నారు మహేష్ బాబు. ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎక్కడా ఖాళీ లేకుండా సినిమాలు కంటిన్యూగా చేయాలన్నది మహేష్ ఆలోచన. అందుకే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ఆయన ముందడుగు వేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments