Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు కోసం నమ్రతకు కథ చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్... రిజల్ట్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (20:39 IST)
కెజిఎఫ్‌ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. యాష్ హీరోగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను తెలుగు, తమిళం, కన్నడ సినీపరిశ్రమలో టాప్ డైరెక్టర్ల టాప్ స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ మరికొన్ని సినిమాలపై దృష్టి పెట్టారు.
 
ఈసారి టాప్ మోస్ట్ సినీప్రముఖులపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగులో మహేష్ బాబు కోసం ప్రశాంత్ నీల్ ఒక కథను సిద్థం చేయడమే కాకుండా ఆ కథను స్వయంగా ఆయన సతీమణి నమ్రతకు వివరించారట. కథను విన్న నమ్రత చాలా బాగుందని చెప్పిందట. అంతేకాదు మహేష్ కాల్షీట్లు తాను తీసిస్తానని, ఈ సినిమాలో ఖచ్చితంగా ఆయన నటిస్తారని హామీ కూడా ఇచ్చిందట. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్థమవుతున్నారు మహేష్ బాబు. ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎక్కడా ఖాళీ లేకుండా సినిమాలు కంటిన్యూగా చేయాలన్నది మహేష్ ఆలోచన. అందుకే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ఆయన ముందడుగు వేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments