Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయవచ్చు: యష్, పుష్పలకు కంగనా వార్నింగ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:10 IST)
దక్షిణాది తారలపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారుతూ ఇండియా మొత్తం మార్కెట్ ని సాధిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు.
 
ఇటీవల ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా ఈ పోస్ట్ పెట్టింది.
 
తన స్టోరీలో అల్లు అర్జున్, యశ్ ఫోటోలని షేర్ చేస్తూ.."సౌత్ కంటెంట్‌కి, సౌత్ స్టార్స్‌కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికున్న ప్యాషన్‌, వృతిపరమైన నిబద్ధత అపారమైనది" అని పోస్ట్ చేసింది. 
 
ఇదే పోస్ట్‌లో "బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి" అంటూ పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments