Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిన ఉస్తాద్ భగత్ సింగ్.. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్..?

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (22:46 IST)
బాలీవుడ్‌లో థెరి రీమేక్‌లో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించనుంది. జాన్వీ ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా వుంది. ఇంకా తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేస్తోంది.
 
తాజాగా తమిళంలో హిట్ అయిన థెరి సినిమా బాలీవుడ్ రీమేక్‌లోకి జాన్వీ నటించనున్నట్లు టాక్ వస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.   
 
కాగా.. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తేరి. ఇదే సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌గా టాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. 
 
ఇక బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా తెరి సినిమా రీమేక్ ద్వారా పలకరించనుంది. ఇందులో జాన్వీ కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

Viral Video: ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. వైరల్ రీల్స్‌తో దొరికిపోయాడు..

2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్

Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కలిసొస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments