Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను షూటింగులకు రాను, నన్ను పిలవకండి అంటున్న జగపతి బాబు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:34 IST)
విలక్షణ నటుడు జగపతి బాబు తను షూటింగులకు రాలేనని చెప్పాడట. తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ విపరీతంగా వ్యాపిస్తుండటం, కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడటంతో మిగిలివారు బెంబేలెత్తిపోతున్నారు. దీనితో కొంతకాలం షూటింగులకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
 
తాజాగా జగపతి బాబు కూడా కరోనా తీవ్రత తగ్గేవరకూ షూటింగులలో పాల్గొనలేనని చెప్పేశాడట. ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న మహాసముద్రం చేస్తున్నాడు. ఇటీవలే కరోనా తనను మేకప్‌మేన్ చేసిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments