Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను షూటింగులకు రాను, నన్ను పిలవకండి అంటున్న జగపతి బాబు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:34 IST)
విలక్షణ నటుడు జగపతి బాబు తను షూటింగులకు రాలేనని చెప్పాడట. తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ విపరీతంగా వ్యాపిస్తుండటం, కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడటంతో మిగిలివారు బెంబేలెత్తిపోతున్నారు. దీనితో కొంతకాలం షూటింగులకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
 
తాజాగా జగపతి బాబు కూడా కరోనా తీవ్రత తగ్గేవరకూ షూటింగులలో పాల్గొనలేనని చెప్పేశాడట. ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న మహాసముద్రం చేస్తున్నాడు. ఇటీవలే కరోనా తనను మేకప్‌మేన్ చేసిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments