Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతంపై దృష్టి పెట్టిన జక్కన్న.. ఐదు భాగాలు.. ఐదు సంవత్సరాలు?

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (14:39 IST)
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహాభారతంపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాని ఐదు భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచన. ఈ సినిమా కనీసం ప్రారంభమయ్యేందుకు ఐదేళ్లు పడుతుంది. ఇంతలోపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు మొదలెట్టేశారు. రాజమౌళి సినిమాలన్నింటికీ.. విజయేంద్రప్రసాదే కథ అందిస్తుంటారు.
 
మహాభారతంలోని కీలకమైన ఘట్టాలన్నింటికీ గుదిగుచ్చి 5 భాగాలుగా చేయబోతున్నాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. ఒక్కో భాగంలో 3 నుంచి 4 పర్వాలు కవర్ చేసుకుంటూ వెళ్లాలి. ప్రతీ భాగంలోనూ ముగింపు పర్‌ఫెక్ట్‌గా కుదరాలి. అవన్నీ పక్కాగా కుదుర్చుకున్నాక మహాభారతం పనులు ప్రారంభమవుతాయి. 
 
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కథ రాయాల్సివుంది. అయితే. ఆ స్క్రిప్టులో కూర్చోవడానికి రాజమౌళి కొంత సమయం అడిగారని తెలిసింది. ఈలోగా "మహాభారతం" వర్క్‌ని విజయేంద్ర ప్రసాద్ మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments