Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ పాత్రలకు దూరంగా కోహ్లీ సతీమణి??

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:35 IST)
బాలీవుడ్‌లోని అగ్ర నటీమణుల్లో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఒకరు. ఈమె ఇప్పటికే నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నిర్మాతగా ఐదు చిత్రాలను నిర్మించింది. వెబ్ సిరీసుల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. 
 
లాక్డౌన్ సమయంలో నిర్మించిన 'పాతాళ్ లోక్' సిరీస్ హిట్టైంది. ఈ సిరీస్‌కు కూడా అనుష్కనే నిర్మాత. రానున్న రోజుల్లో మరిన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించాలనే యోచనలో అనుష్క ఉంది. మంచి కథనంతో మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఇదిలావుంటే, అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. హీరోయిన్ పాత్రలకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే తన వద్దకు వస్తున్న స్క్రిప్టులను ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తోందనేది బీటౌన్ టాక్. 
 
2018లో విడుదలైన 'జీరో' సినిమా తర్వాత  అనుష్క పూర్తి స్థాయి పాత్రను ఇంత వరకు పోషించకపోవడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుష్క పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసం అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Snakes: రైతు ఇంట్లో వందకు పైగా పాములు.. 50 పాముల్ని చంపేశారు.. అసలు సీన్ అక్కడే?

షిల్లాంగ్‌లో కొత్తజంట హనీమూన్, భర్త హత్య-భార్య మిస్సింగ్, పక్కనే కొబ్బరి బొండాం కొట్టే కత్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments