Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 4, చివరి దశ కంటెస్టంట్ జాబితాలో మార్పు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (14:30 IST)
బిగ్ బాస్ వినోదాత్మక కార్యక్రమం నాల్గో విభాగం సెప్టెంబరు 6 నుండి బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టంట్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16 మంది పాల్గొనే పార్టిసిపెంట్ క్వారంటైన్ లోనికి వెళ్లడం ఆనవాయితి.
 
కాని ఈ ప్రోగ్రామ్‌లో 30 మంది పాల్గొంటుండగా అందులో 16 మందిని చివరి దశకు ఎంపిక చేస్తారు. కరోనా క్లిష్ట పరిస్థితిలో ముందస్తు జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ముందస్తుగా 16 మంది జాబితాను విడుదల చేసిన సందర్భంగా చివరి తరుణంలో కంటెస్టంట్ జాబితాలో స్వల్ప మార్పు టోటుచేసుకున్నాయి. చివరి దశ కంటెస్టంట్లు ఎవరో సెప్టంబరు 6న బుల్లితెరపై చూపిస్తాని చెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో ఉన్న జగన్‌ను ఆకాశం నుంచి కిందికి దించాం : బీటెక్ రవి

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments