Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 4, చివరి దశ కంటెస్టంట్ జాబితాలో మార్పు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (14:30 IST)
బిగ్ బాస్ వినోదాత్మక కార్యక్రమం నాల్గో విభాగం సెప్టెంబరు 6 నుండి బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టంట్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16 మంది పాల్గొనే పార్టిసిపెంట్ క్వారంటైన్ లోనికి వెళ్లడం ఆనవాయితి.
 
కాని ఈ ప్రోగ్రామ్‌లో 30 మంది పాల్గొంటుండగా అందులో 16 మందిని చివరి దశకు ఎంపిక చేస్తారు. కరోనా క్లిష్ట పరిస్థితిలో ముందస్తు జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ముందస్తుగా 16 మంది జాబితాను విడుదల చేసిన సందర్భంగా చివరి తరుణంలో కంటెస్టంట్ జాబితాలో స్వల్ప మార్పు టోటుచేసుకున్నాయి. చివరి దశ కంటెస్టంట్లు ఎవరో సెప్టంబరు 6న బుల్లితెరపై చూపిస్తాని చెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments