Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 4, చివరి దశ కంటెస్టంట్ జాబితాలో మార్పు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (14:30 IST)
బిగ్ బాస్ వినోదాత్మక కార్యక్రమం నాల్గో విభాగం సెప్టెంబరు 6 నుండి బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టంట్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16 మంది పాల్గొనే పార్టిసిపెంట్ క్వారంటైన్ లోనికి వెళ్లడం ఆనవాయితి.
 
కాని ఈ ప్రోగ్రామ్‌లో 30 మంది పాల్గొంటుండగా అందులో 16 మందిని చివరి దశకు ఎంపిక చేస్తారు. కరోనా క్లిష్ట పరిస్థితిలో ముందస్తు జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ముందస్తుగా 16 మంది జాబితాను విడుదల చేసిన సందర్భంగా చివరి తరుణంలో కంటెస్టంట్ జాబితాలో స్వల్ప మార్పు టోటుచేసుకున్నాయి. చివరి దశ కంటెస్టంట్లు ఎవరో సెప్టంబరు 6న బుల్లితెరపై చూపిస్తాని చెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి వ్యాఖ్యలు.. తప్పు పట్టిన టిపిసిసి చీఫ్

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments