వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (18:14 IST)
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్‌లో అంతగా రాణించలేకపోయింది. అడపాదడపా విజయాలు అందుకున్నా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. డిమాండ్ మాత్రం పెరగలేదు. దీంతో ఓటీటీలపై దృష్టి పెట్టాలని ఇలియానా డిసైడ్ అయిందట. నెట్ ఫ్లిక్స్, ఆల్ట్ బాలాజీ వంటి సంస్థలతో ఇలియానా డీల్ కుదుర్చుకునే పనిలో పడిందట. ఓ వెబ్ సిరీస్‌లో నటించడంతో పాటు.. మరో వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోందట.
 
దక్షిణాదిన కూడా ఇలియానాకు గుర్తింపు ఉండడం ఆమెకు ప్లస్ అయ్యింది. దాంతో ఓటీటీలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలియానా నటిస్తానంటే.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతానికి సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టాలని ఇలియానా నిర్ణయం తీసుకుందట. అదన్నమాట సంగతి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments